ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులకు 40 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి

ABN, First Publish Date - 2022-01-23T05:40:30+05:30

ఉద్యోగులకు 11వ పీఆర్‌సీ అమల్లో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయానికి పాల్పడిందని టీడీపీ రాష్ట్ర ఎస్‌టీ సెల్‌ అధ్యక్షుడు సియ్యారి దొన్నుదొర అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న దొన్నుదొర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


టీడీపీ రాష్ట్ర ఎస్‌టీ సెల్‌ అధ్యక్షుడు దొన్నుదొర

అరకులోయ, జనవరి 22: ఉద్యోగులకు 11వ పీఆర్‌సీ అమల్లో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయానికి పాల్పడిందని టీడీపీ రాష్ట్ర ఎస్‌టీ సెల్‌ అధ్యక్షుడు సియ్యారి దొన్నుదొర అన్నారు. శనివారం తన నివాసంలో టీడీపీ నేతలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. రివర్స్‌ పీఆర్‌సీ ప్రకటించి ఉద్యోగులను మోసం చేసిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 40శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ వంటి అలవెన్స్‌లు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు తెలుగుదేశం పార్టీ మద్దతుగా ఉంటుందన్నారు. ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ సీఏం జగన్మోహన్‌రెడ్డి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. విలేకర్ల సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు శెట్టి బాబూరావు, పెదలబుడు సర్పంచ్‌ దాసుబాబు, తదితర నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-01-23T05:40:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising