ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

47,775 మందికి విద్యా దీవెన

ABN, First Publish Date - 2022-11-30T23:44:31+05:30

విద్యా దీవెన’ పథకం జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి సంబంధించి జిల్లాలోని 47,775 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో బుధవారం రూ.32,35,09,615 జమ అయ్యాయి.

లబ్ధిదారులకు చెక్‌ అందజేస్తున్న కలెక్టర్‌ మల్లికార్జున, ఎమ్మెల్సీలు కల్యాణి, రవీంద్రబాబు, వైసీపీ నేత కేకే రాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాకు రూ.32.35 కోట్లు

మహారాణిపేట, నవంబరు 30: ‘విద్యా దీవెన’ పథకం జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి సంబంధించి జిల్లాలోని 47,775 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో బుధవారం రూ.32,35,09,615 జమ అయ్యాయి. ఈ మేరకు కలెక్టరేట్‌లో లబ్ధిదారులకు ప్రజా ప్రతినిదులతో కలసి మెగా చెక్‌ను కలెక్టర్‌ ఎ.మల్లికార్జున అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పథకం లబ్ధిదారులకు ఏవైనా సమస్యలు ఎదురైతే సచివాలయ సిబ్బందిని సంప్రతించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వరుదు కలాణి, పండుల రవీంద్రబాబు, వైసీపీ నాయకులు కేకే రాజు, పిల్లి సుజాత, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:44:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising