ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాదం తేలే వరకు పీఆర్‌సీ ప్రక్రియపై ఒత్తిడి తేవొద్దు

ABN, First Publish Date - 2022-01-23T06:05:46+05:30

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయతలపెట్టిన పీఆర్‌సీపై వివాదం నడుస్తున్నందున అది తేలే వరకు పీఆర్‌సీ ప్రక్రియను ప్రారంభించాలని తమపై ఒత్తిడి చేయవద్దని ట్రెజరీ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది.

వినతిపత్రం అందిస్తున్న ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ట్రెజరీ ఉద్యోగులు వినతి

విశాఖపట్నం, జనవరి 22: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయతలపెట్టిన పీఆర్‌సీపై వివాదం నడుస్తున్నందున అది తేలే వరకు పీఆర్‌సీ ప్రక్రియను ప్రారంభించాలని తమపై ఒత్తిడి చేయవద్దని ట్రెజరీ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఉపసంచాలకునికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి కె.ఆనందకుమార్‌ మాట్లాడుతూ తాము కూడా ఉద్యోగుల్లో భాగమేనని, నూతన పీఆర్‌సీ వల్ల ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తామూ భావిస్తున్నామన్నారు.అందువల్ల ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు తాము కూడా ఉద్యమంలో భాగమయ్యే ఉన్నందున, పీఆర్‌సీ ప్రక్రియపై తమపై ఒత్తిడి చేయవద్దని కోరారు.  

Updated Date - 2022-01-23T06:05:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising