ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాడి రైతులకు బోనస్‌ పంపిణీ

ABN, First Publish Date - 2022-01-26T05:04:13+05:30

మండలంలోని అమృతపురం గ్రామంలో పాడి రైతులకు హెరిటేజ్‌ డెయిరీ ప్లాంట్‌ మేనేజర్‌ శెట్టి నానిబాబు మంగళవారం రూ.3 లక్షల నగదు బోనస్‌ పంపిణీ చేశారు.

అమృతపురంలో పాడి రైతుకు నగదు బోనస్‌ ఇస్తున్న హెరిటేజ్‌ ప్లాంట్‌ మేనేజర్‌ శెట్టి నానిబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్బవరం, జనవరి 25: మండలంలోని అమృతపురం గ్రామంలో పాడి రైతులకు హెరిటేజ్‌ డెయిరీ ప్లాంట్‌ మేనేజర్‌ శెట్టి నానిబాబు మంగళవారం రూ.3 లక్షల నగదు బోనస్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి రైతులకు హెరిటేజ్‌ సంస్థ అండగా ఉంటుందన్నారు. పాడి రైతుల సహజ మరణానికి రూ.50 వేలు, ప్రమాద బీమా కింది రూ.2 లక్షలు చెల్లించే ఏర్పాట్లు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో డెయిరీ సిబ్బంది మాసవరపు శ్రీనివాసరావు, బైలపూడి సూర్యారావు, మురళీధరన్‌, పైడింనాయుడు, దేముడుబాబు, నారాయణ రావు, గోవింద, ఎర్రయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-26T05:04:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising