ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ధర్నా

ABN, First Publish Date - 2022-01-26T05:02:51+05:30

పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జీవీఎంసీ జోన్‌ 8 ఉద్యోగులు ధర్నా చేశారు.

వేపగుంట జోనల్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేపగుంట, జనవరి 25: పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జీవీఎంసీ జోన్‌ 8 ఉద్యోగులు ధర్నా చేశారు. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు మంగళవారం ఉదయం ర్యాలీ నిర్వహించిన ఉద్యోగులు కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్వో నారాయణరావు, సూపరింటెండెంట్‌ పి.వి.వి.ఎస్‌.మూర్తి, ఏపీడీ బొజ్జ ప్రసాదరావు, శానిటరీ సూపర్‌వైజర్‌ వెన్నెల అప్పారావు, జగ్గునాయుడు, జగదీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-26T05:02:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising