ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పన్నుల భారంపై సీపీఎం నిరసన ర్యాలీ

ABN, First Publish Date - 2022-01-23T05:16:08+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారం మోపుతున్నాయని సీపీఎం నగర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు ధ్వజమెత్తారు.

ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మల్కాపురం, జనవరి 22: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారం మోపుతున్నాయని సీపీఎం నగర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు ధ్వజమెత్తారు. చెత్తపన్ను విధింపు, ఆస్తి పన్ను పెంపునకు నిరసనగా 62వ వార్డు త్రినాథపురంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వం రూ.120 చెత్త పన్ను విధించిందన్నారు. అలాగే ఆస్తిపన్ను పెంచిందన్నారు. వీటిని రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పూడి పైడిరాజు, పిసిని రామారావు, ఎల్‌.కృష్ణ, టి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-23T05:16:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising