ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పన్న సన్నిధిలో కలెక్టర్‌ దంపతులు

ABN, First Publish Date - 2022-01-29T05:34:44+05:30

వరాహలక్ష్మీనృసింహస్వామిని జిల్లా కలెక్టర్‌ డా.ఎ.మల్లికార్జున శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

ఆలయంలో కలెక్టర్‌ డా.మల్లికార్జున దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింహాచలం, జనవరి 28: వరాహలక్ష్మీనృసింహస్వామిని  జిల్లా కలెక్టర్‌ డా.ఎ.మల్లికార్జున శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈవో ఎంవీ సూర్యకళ కలెక్టర్‌ దంపతులకు పూర్తి అధికార లాంఛనాలతో ఆహ్వానం పలుకగా, బేడామండప ప్రదక్షిణ చేసిన తరువాత కలెక్టర్‌ గోత్రనామాలతో పురోహితులు కరి సీతారామాచార్యులు పూజలు చేసి, శేషవస్త్రాన్ని పర్యవేట్టంగా చుట్టారు. గోదాదేవి అమ్మవారి దర్శనం అనంతరం పండితులు స్వస్తివచనాలతో వేదాశీర్వచనాలీయగా, ఈఓ శాలువతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. 



Updated Date - 2022-01-29T05:34:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising