ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొయ్యూరు ఎస్‌ఐకి సీఎం శౌర్య పతకం

ABN, First Publish Date - 2022-08-16T06:42:50+05:30

కొయ్యూరు ఎస్‌ఐ దాసరి నాగేంద్రకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక సీఎం శౌర్య పతకం లభించింది.

సీఎం నుంచి పతకం అందుకుంటున్న కొయ్యూరు ఎస్‌ఐ నాగేంద్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొయ్యూరు, ఆగస్టు 15: కొయ్యూరు ఎస్‌ఐ దాసరి నాగేంద్రకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక సీఎం శౌర్య పతకం లభించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరిగిన ఈ కార్యక్రమంలో సోమవారం ఈ పతకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆయనకు అందజేశారు. యు.చీడిపాలెం పంచాయతీ తీగలమెట్ట సమీప అటవీ ప్రాంతంలో 2020 జూన్‌ 16న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆరుగురు మావోయిస్టులను హతమార్చిన ఘటనకు సంబంధించి ఈ పతకానికి నాగేంద్ర ఎంపికయ్యారు. ఈ పతకం అందుకున్న ఎస్‌ఐ నాగేంద్రను సీఐ స్వామినాయుడు, మంప ఎస్‌ఐ లోకేష్‌, పోలీసులు అభినందించారు.

Updated Date - 2022-08-16T06:42:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising