ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి, అధికారులు

ABN, First Publish Date - 2022-01-28T05:01:57+05:30

రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సిటిజన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ 2.0 ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, అరకు ఎంపీ జి.మాధవి. ఎమ్మెల్యేలు తిప్పలనాగిరెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, గ్రేటర్‌ కమిషనర్‌ లక్ష్మీషా, జేసీలు అరుణబాబు, అతిథిసింగ్‌, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి ముత్తంశెట్టి, జిల్లా అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, జనవరి 27: రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సిటిజన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ 2.0 ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, అరకు ఎంపీ జి.మాధవి. ఎమ్మెల్యేలు తిప్పలనాగిరెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, గ్రేటర్‌ కమిషనర్‌ లక్ష్మీషా, జేసీలు అరుణబాబు, అతిథిసింగ్‌, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి మాట్లాడుతూ పోర్టల్‌ ద్వారా ప్రజలు స్వయంగా తమ అప్లికేషన్‌ తెలుసుకోవచ్చని చెప్పారు. అనంతరం వేదాశీర్వచనం నిర్వహించి ప్రసాదం అందజేశారు.

Updated Date - 2022-01-28T05:01:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising