ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Visakha: కాంగ్రెస్ నేత Chinta Mohan కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-05-30T17:32:11+05:30

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Visakha: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ (Chinta Mohan) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ (Ambedkar) పేరు ఒక చిన్న జిల్లాకు కాదని, దక్షిణ భారత దేశానికి అంబేద్కర్ పేరు పెట్టాలని అన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగడం లేదని అన్నారు. వైసీపీ (YCP) మంత్రులది బస్సు యాత్ర కాదని.. తుస్సు యాత్రని ఎద్దేవా చేశారు. ధర్మాన ఊకదంపుడు ఉపన్యాసాలు కుర్చీలే విన్నాయన్నారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా విద్యార్థులకు స్కాలర్ షిప్‌ (Scholarship)లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు రావని చింతా మోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-05-30T17:32:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising