ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM Ramesh: జగన్ నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది

ABN, First Publish Date - 2022-09-23T17:32:58+05:30

రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ (CM Ramesh) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రశాంత ఉత్తరాంధ్రను వైసీపీ నేతలు (YCP Leaders) పూర్తిగా చెడగొట్టారని.... హత్యలు పెరిగిపోయాయని మండిపడ్డారు. ల్యాండ్, డ్రగ్స్, గంజాయి మాఫియా పెరిగిపోతున్నాయన్నారు. వైసీపీ నేతలు అండదండలతోనే జరుగుతోందని ఆరోపించారు. అధికారికంగా గుట్కా ని నిషేధించి.. అనధికారికంగా వైసీపీ నేతలు గుట్కాని అమ్ముతున్నారని అన్నారు. ప్రజలకు 10 రూపాయలు ఇచ్చి.. 100 రూపాయలు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ (CM Jagan) నిజస్వరూపం ఇప్పుడు బయటపడిందన్నారు. రుషికొండ, విశాఖను ఏమి చేయాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో వైసీపీకి మూడు సీట్లు కూడా రావని బీజేపీ ఎంపీ (BJP MP) సీఎం రమేష్ అన్నారు. 

Updated Date - 2022-09-23T17:32:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising