ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఏసీ సభ్యులుగా బాలశౌరి, సీఎం రమేశ్‌

ABN, First Publish Date - 2022-11-25T03:54:21+05:30

పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) సబ్‌ కమిటీ సభ్యులుగా బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌, వైసీపీ ఎంపీ బాలశౌరి నియమితులయ్యారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) సబ్‌ కమిటీ సభ్యులుగా బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌, వైసీపీ ఎంపీ బాలశౌరి నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం గురువారం బులెటిన్‌ జారీ చేసింది. దిగుమతి చేసుకునే ఫార్మా ఉత్పత్తులపై ఐజీఎ్‌సటీ తప్పుడు మినహాయింపు ఇవ్వడం, ఒప్పందం లేకుండా కాజువల్‌ లేబర్‌ను అక్రమంగా నియమించడంపై ఈ సబ్‌ కమిటీ అధ్యయనం చేయనుంది.

Updated Date - 2022-11-25T03:54:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising