ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెదకోడాపల్లిలో బాదుడే బాదుడు

ABN, First Publish Date - 2022-04-24T06:52:33+05:30

మండలంలో పెదకోడాపల్లిలో శనివారం తెలుగుదేశం పార్టీ నేతలు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు.

పెదకోడాపల్లిలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పెదబయలు, ఏప్రిల్‌ 23: మండలంలో పెదకోడాపల్లిలో శనివారం తెలుగుదేశం పార్టీ నేతలు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువులు, చమురు ధరలు, విద్యుత్‌, బస్‌ చార్జీలను పెంచేసి సామాన్యుడు బతక లేకుండా చేస్తుందని టీడీపీ నేతలు విమర్శించారు. పెదకోడాపల్లిలో ఇంటింటికీ వెళ్లి వైసీపీ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు లైసాబు త్రినాథ్‌, పాంగి నాగేశ్వరరావు, కూడ భూషణరావు, బి.రామారావు, బి.అప్పారావు పాల్గొన్నారు. 


Updated Date - 2022-04-24T06:52:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising