ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన కార్యక్రమం

ABN, First Publish Date - 2022-05-29T06:30:17+05:30

ప్లాస్టిక్‌ వినియోగం విడనాడి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జడ్సీ చక్రవర్తి పిలుపునిచ్చారు. జూన్‌ 5 నుంచి ప్లాస్టిక్‌ వినియోగంపై నిషేధం విధించనున్న నేపఽథ్యంలో స్థానిక బంక్‌ కూడలిలో అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు.

బంక్‌ కూడలిలో నార సంచులతో అవగాహన కల్పిస్తున్న జడ్‌సీ చక్రవర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోపాలపట్నం, మే 28: ప్లాస్టిక్‌ వినియోగం విడనాడి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జడ్సీ చక్రవర్తి పిలుపునిచ్చారు. జూన్‌ 5 నుంచి ప్లాస్టిక్‌ వినియోగంపై నిషేధం విధించనున్న నేపఽథ్యంలో స్థానిక బంక్‌ కూడలిలో అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్సీ చక్రవర్తి మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ వినియోగం విడనాడాలని పిలుపునిచ్చారు. ఈ సంరద్భంగా దుకాణదారులకు కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ వెన్నల అప్పారావు, ప్రజారోగ్య విభాగం సిబ్బంది జగ్గునాయుడు, ప్రసాద్‌, సన్యాసిరావు, దమ్ము శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-29T06:30:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising