ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందరికీ అందుబాటులో ఉంటా

ABN, First Publish Date - 2022-01-19T05:53:17+05:30

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అన్నారు.

గిరిజన గ్రామాల్లో పర్యటిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జడ్పీ చైర్‌పర్సన్‌

ముంచంగిపుట్టు, జనవరి 18: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అన్నారు. మంగళవారం ఆమె కిలగాడ పంచాయతీలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆమె ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రతీ గ్రామంలో పర్యటించి, ప్రజల సమస్యలను తెలుసుకుంటా నన్నారు. దశల వారీగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు జేవీవీఎన్‌ మూర్తి, పి.మల్లికార్జునరావు బి.దామోదరం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-19T05:53:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising