ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయి

ABN, First Publish Date - 2022-05-28T06:30:10+05:30

వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నా యని డీహెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు శివప్రకాశ్‌ అన్నారు. నర్సీపట్నంలో శుక్రవారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడారు.

సమావేశంలో పాల్గొన్న దళిత సంఘాల ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 డీహెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు శివప్రకాశ్‌

నర్సీపట్నం అర్బన్‌, మే 27 : వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నా యని డీహెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు శివప్రకాశ్‌ అన్నారు. నర్సీపట్నంలో శుక్రవారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడారు.  బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో వివాదం సృష్టించిన అగ్రకులాల వారిని కఠినంగా శిక్షించాలన్నారు. అలాగే, ఎమ్మెల్సీ అనంతబాబును పదవి నుంచి తొలగించి, మృతుడు సుబ్రహ్మణ్యం కుటుంబానికి కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో డీహెచ్‌పీఎస్‌ ప్రతినిధులు డి.అప్పారావు, ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-28T06:30:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising