ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అస్మిత్‌రెడ్డిపై దాడి గూండా పాలనకు నిదర్శనం: చంద్రబాబు

ABN, First Publish Date - 2022-11-25T01:59:29+05:30

తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి జేసీ అస్మిత్‌రెడ్డిపై రాళ్ల దాడి చేసిన ఘటనపై విచారణ జరిపి, దోషులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, నవంబరు24 (ఆంధ్రజ్యోతి): తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి జేసీ అస్మిత్‌రెడ్డిపై రాళ్ల దాడి చేసిన ఘటనపై విచారణ జరిపి, దోషులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. తాడిపత్రి వార్డుల్లో పర్యటిస్తున్న అస్మిత్‌రెడ్డిపై వీధి లైట్లు ఆపి మరీ వైసీపీ రౌడీలు దాడి చేయడం రాష్ట్రంలో గూండా పాలనకు నిదర్శనమని విమర్శించారు. అస్మిత్‌రెడ్డిపై దాడిని గురువారం ట్విట్టర్‌ వేదికగా తీవ్రంగా ఖండించారు.

Updated Date - 2022-11-25T01:59:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising