ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఆ వ్యాఖ్యలపై బొత్స సీరియస్

ABN, First Publish Date - 2022-09-25T19:14:28+05:30

విశాఖ: వికేంద్రీకరణ పాలనకు మద్దతుగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. అమరావతి రైతుల యాత్రను తరమికొట్టాలంటూ .. కొంద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: వికేంద్రీకరణ పాలనకు మద్దతుగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. అమరావతి రైతుల యాత్రను తరమికొట్టాలంటూ .. కొందరు చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీరియస్ అయ్యారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతం కలిగేలా మాట్లాడొద్దని హితవు పలికారు. ఒకరి మనోభావాలు దెబ్బతీసే హక్కు మరొకరికి లేదని పేర్కొన్నారు.

Updated Date - 2022-09-25T19:14:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising