ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Narsipatnam: ఎన్నికలప్పుడు వచ్చారు.. మళ్లీ ఇప్పుడు వచ్చారు.. YCP MLAను నిలదీసిన ప్రజలు

ABN, First Publish Date - 2022-05-16T17:30:55+05:30

గ్రామంలో బడిలేదు.. గుడి లేదు.. రోడ్లు లేవంటూ స్థానికులు వైసీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్‌ను ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Narsipatnam: గ్రామంలో బడిలేదు.. గుడి లేదు.. రోడ్లు లేవంటూ స్థానికులు వైసీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్‌ (Umasankar)ను ప్రశ్నించారు. రకరకాల కారణాలు చూపుతూ ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తున్నారని మహిళలు ధ్వజమెత్తారు. మహిళలు ఎదురుతిరగడంతో ఎమ్మెల్యే అవాక్కయ్యారు. ఎన్నికలప్పుడు వచ్చారు.. మళ్లీ ఇప్పుడు వచ్చారా? అని ప్రశ్నించడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. గడప గడప వైసీపీ కార్యక్రమంలో ప్రజా వ్యతిరేకత వస్తోంది. 


అనకాపల్లి జిల్లా, నర్సీపట్నంలోని కృష్ణదేవునిపేట పంచాయతీలో ఎమ్మెల్యే ఉమాశంకర్‌ను స్థానికులు నిలదీశారు. సమస్యలపై  కడిగిపారేశారు.

Updated Date - 2022-05-16T17:30:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising