ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ పాలనలో పరిశ్రమలన్నీ ప్రైవేటుపరం

ABN, First Publish Date - 2022-12-30T00:55:21+05:30

బీజేపీ పాలనలో ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ ప్రైవేటుపరం కావడమో లేదా మూసి వేయడమో జరుగుతుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ నరసింగరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిపురం, డిసెంబరు 29 : బీజేపీ పాలనలో ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ ప్రైవేటుపరం కావడమో లేదా మూసి వేయడమో జరుగుతుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ నరసింగరావు అన్నారు. భీమవరంలో వచ్చేనెల 2, 3, 4 తేదీల్లో సీఐటీయూ రాష్ట్ర మహాభలు జరగనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర జాతాకు ఆయన నాయకత్వం వహిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి నగరానికి చేరుకున్న జాతాకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్మికులు గురువారం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను అదానీప్రదేశ్‌గా కేంద్ర, రాష్ర్టాలు మారుస్తున్నాయన్నారు. ఆంధ్ర రాష్ట్రం, విశాఖ అభివృద్ధికి మూలమైన స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు కార్మికవర్గం పోరాడుతుందని చెప్పారు. ఈ పోరాటంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వీ కుమార్‌, సభ్యులు ఎస్‌. జ్యోతీశ్వరరావు, కేఎం కుమార్‌ మంగళం, బి. జగన్‌, ఆర్‌. లక్ష్మణమూర్తి, ఎం. సుబ్బారావు, ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తి, ఓ. అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T00:55:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising