ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏయూ వీసీతో ఏఐఐఎల్‌ఎస్‌జీ డీజీ సమావేశం

ABN, First Publish Date - 2022-08-09T06:16:47+05:30

ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్‌ పి.వి.జి.డి.ప్రసాద్‌రెడ్డితో సోమవారం వర్సిటీలో ఆల్‌ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లోకల్‌ సెల్ఫ్‌ గవర్నమెంట్‌(ఏఐఐఎల్‌ఎస్‌జీ) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ జైరాజ్‌ ఫాఠక్‌ సమావేశమయ్యారు.

వీసీకి నివేదికను అందజేస్తున్న డాక్టర్‌ జైరాజ్‌ పాఠక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏయూ క్యాంపస్‌, ఆగస్టు 8: ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్‌ పి.వి.జి.డి.ప్రసాద్‌రెడ్డితో సోమవారం వర్సిటీలో ఆల్‌ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లోకల్‌ సెల్ఫ్‌ గవర్నమెంట్‌(ఏఐఐఎల్‌ఎస్‌జీ) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ జైరాజ్‌ ఫాఠక్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఏయూతో ఏఐఐఎల్‌ఎస్‌జీ సంస్థ ఎంవోయూ చేసుకునేందుకు ముందుకు వచ్చిందన్నారు. సంయుక్తంగా కోర్సుల నిర్వహణ, పరిశోధనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌, ఆచార్యులు చల్లా రామకృష్ణ, కృష్ణవీర్‌ అభిషేక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-09T06:16:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising