ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: విశాఖే పరిపాలన రాజధాని : మంత్రి రోజా

ABN, First Publish Date - 2022-09-25T19:26:51+05:30

Vishakapatnam: విశాఖపట్నాన్ని పరిపాలన రాజధాని చేసి తీరుతామని మంత్రి రోజా కీలక ప్రకటన చేశారు. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న తర్వాత రోజా మాట్లాడుతూ పాలన వికేంద్రీకరణకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తూ..అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Vishakapatnam: విశాఖపట్నాన్ని పరిపాలన రాజధాని చేసి తీరుతామని మంత్రి రోజా కీలక ప్రకటన చేశారు. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న తర్వాత రోజా మాట్లాడుతూ పాలన వికేంద్రీకరణకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తూ..అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని భావిస్తుంటే..చంద్రబాబు రైతుల పేరుతో దొంగ పాదయాత్రలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఆనాడు ఎన్. టి.రామారావును వెన్నుపోటు పొడిచి...పార్టీని హస్తగతం చేసుకున్న ఘనత చంద్రబాబు నాయుడిది కాదా? అని ప్రశ్నించారు. 

Updated Date - 2022-09-25T19:26:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising