ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళిత యువకుడి హత్య నిందితులను శిక్షించాలి

ABN, First Publish Date - 2022-05-22T05:08:48+05:30

దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యకు కారణమైన నిందితులను వెంటనే అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు బుడుమూరి గోవింద్‌ డిమాండ్‌ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు గోవింద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు బుడుమూరు గోవింద్‌

విశాఖపట్నం, మే 21: దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యకు కారణమైన నిందితులను వెంటనే అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు బుడుమూరి గోవింద్‌ డిమాండ్‌ చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేఖ రులతో మాట్లాడారు. కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ కారు డ్రైవర్‌ను బలవంతంగా ఎత్తుకు వెళ్లి చిత్ర హింసలకు గురిచేసి చంపేశారన్నారు.


తర్వాత యాక్సిడెంట్‌గా చిత్రీకరించాలని చూసి వీలుకాకపోవడంతో మృతదేహానిన కారులో వదిలి పారిపోయారన్నారు. గతంలో అనంతబాబు అసాంఘిక కార్యకలాపాలకు సుబ్రహ్మణ్యం ప్రత్యక్ష సాక్షి కాబట్టే అడ్డు తొలగించుకున్నారని ఆరోపించారు. తక్షణం ఈ హత్యకు బాధ్యులను అరెస్టు చేయాలన్నారు. వైసీపీ హయాంలో దళితులపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయన్నారు. సమా వేశంలో పసర్లపూడి జయారాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T05:08:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising