ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ రూ.3 కోట్ల నగదు న్యాయస్థానానికి బదిలీ

ABN, First Publish Date - 2022-05-18T06:01:31+05:30

మండలంలోని వేంపాడు హైవే టోల్‌ప్లాజా వద్ద సోమవారం పోలీసులు పట్టుకున్న రూ.3 కోట్ల నగదును న్యాయస్థానానికి సమర్పించనున్నట్టు సీఐ వి.నారాయణరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


నక్కపల్లి, మే 17: మండలంలోని వేంపాడు హైవే టోల్‌ప్లాజా వద్ద సోమవారం పోలీసులు పట్టుకున్న రూ.3 కోట్ల నగదును న్యాయస్థానానికి సమర్పించనున్నట్టు సీఐ వి.నారాయణరావు తెలిపారు. టోల్‌ప్లాజా వద్ద సోమవారం తమ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక కారులో రూ.3 కోట్ల నగదు బయటపడిందని చెప్పారు. దీనికి సంబంధించి కారు డ్రైవర్‌, నగదు తీసుకువెళ్తున్న వ్యక్తి ఎటువంటి ఆధారాలు చూపించలేదన్నారు. దీంతో నగదు, కారును స్వాధీనం చేసుకుని, తదుపరి చర్యల నిమిత్తం కోర్టుకు సమర్పిస్తామని ఆయన చెప్పారు. 

Updated Date - 2022-05-18T06:01:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising