ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN, First Publish Date - 2022-10-03T06:11:00+05:30

జాతీయ రహదారిని ఆనుకుని వున్న విశాఖ డెయిరీ సమీపంలో ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు.

మృతి చెందిన సతీశ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మృతుడి స్వస్థలం విజయనగరం జిల్లా వేపాడ మండలం

అక్కిరెడ్డిపాలెం, అక్టోబరు 2: జాతీయ రహదారిని ఆనుకుని వున్న విశాఖ  డెయిరీ సమీపంలో ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా వేపాడ మండలం వెల్లిపర్తి గ్రామానికి చెందిన కనుకూరి సతీశ్‌కుమార్‌ (30) ఆదివారం వేకువజామున మూడు గంటలప్పుడు గాజువాక నుంచి ఎన్‌ఏడీ వైపు ద్విచక్ర వాహనంపై వస్తుండగా కాకినాడ నుంచి విశాఖ వస్తున్న ఆర్టీసీ బస్సు వెనక నుంచి బలంగా ఢీకొంది. దీంతో సతీశ్‌కుమార్‌ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సతీశ్‌కుమార్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2022-10-03T06:11:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising