ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి

ABN, First Publish Date - 2022-09-27T07:03:53+05:30

వికేంద్రీకరణ పేరుతో ప్రజలకు మాయమాటలు చెప్పి రాష్ట్రాభివృద్ధిని ప్రభు త్వం గాలికి వదిలేసిందని టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు సోమవారం ఆరోపించారు.

బుద్ద నాగజగదీశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పాలన వికేంద్రీకరణ పేరుతో మాయమాటలు

రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్‌ ఫైర్‌


అనకాపల్లి అర్బన్‌, సెప్టెంబరు 26 : వికేంద్రీకరణ పేరుతో ప్రజలకు మాయమాటలు చెప్పి రాష్ట్రాభివృద్ధిని ప్రభు త్వం గాలికి వదిలేసిందని టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు సోమవారం ఆరోపించారు. విశాఖ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. విజయసాయిరెడ్డి బిల్డ్‌ ఏపీ పేరుతో దోచుకున్న భూములు అనేకం ఉన్నప్పటికీ అభివృద్ధి చేసిన దాఖలాలేమీ లేవన్నారు. విశాఖపట్నంలో ప్రభుత్వ భూములను, భవనాలను బ్యాంకులకు తాకట్టు పెట్టి విశాఖ పేరును చెడగొట్టారని మండిపడ్డారు. గంగవరం పోర్టును కారుచౌకగా అదానీకి అమ్మేశారని ఆరోపించారు. సుమారు మూడు నెలలుగా బెంగాల్‌ టైగర్‌ అన కాపల్లి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ అనేక మూగజీవాలను బలి తీసుకుంటున్నా దానిని పట్టుకోవడంతో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.


Updated Date - 2022-09-27T07:03:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising