ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ రహదారిపై భారీ ర్యాలీ

ABN, First Publish Date - 2022-08-14T05:09:40+05:30

భారత దేశ 75వ స్వాతంత్య్ర వేడుకల నేపఽథ్యంలో శనివారం మాధవధార ఆర్‌అండ్‌బీ జంక్షన్‌ నుంచి భారీ ర్యాలీ చేపట్టారు.

ర్యాలీలో పాల్గొన్న ఎంపీ ఎంవీవీ, కేకే రాజు, కార్పొరేటర్లు, ఇతర నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాధవధార/అక్కయ్యపాలెం, ఆగస్టు 13 :  భారత దేశ 75వ స్వాతంత్య్ర వేడుకల నేపఽథ్యంలో శనివారం మాధవధార ఆర్‌అండ్‌బీ జంక్షన్‌ నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి, నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ కేకే రాజు అధ్వర్యంలో జరిగిన ర్యాలీలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, స్థానిక కార్పొరేటర్లు, స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 75 అడుగుల జెండాతో ర్యాలీని తాటిచెట్లపాలెం హైవే మీదుగా గురుద్వారా జంక్షన్‌ వరకు నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి భారతీయుడు 75 ఏళ్ల స్వాత్రంత్య్ర వజ్రోత్సవాల్లో పాల్గొనాలని కోరారు.


Updated Date - 2022-08-14T05:09:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising