ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

780 కిలోల గంజాయి స్వాధీనం

ABN, First Publish Date - 2022-05-19T06:21:49+05:30

ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి తరలించేందుకు సిద్ధం చేసిన 780 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఈబీ గొలుగొండ సీఐ కె.రాజారావు తెలిపారు.

స్వాధీనం చేసుకున్న గంజాయితో ఎస్‌ఈబీ అధికారులు, సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జీడిమామిడి తోటలో నిల్వ చేసినట్టు తెలిసి ఎస్‌ఈబీ సిబ్బంది దాడి

- నిందితులు పరారీ, వ్యాన్‌ సీజ్‌


కొయ్యూరు, మే 18: ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి తరలించేందుకు సిద్ధం చేసిన 780 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఈబీ గొలుగొండ సీఐ కె.రాజారావు తెలిపారు. కొయ్యూరు మండలం చిట్టింపాడు పంచాయతీ నిమ్మగెడ్డ గ్రామానికి సమీపంలో ఒక జీడిమామిడి తోటలలో గంజాయి నిల్వచేసినట్టు బుధవారం ఉదయం సమాచారం అందిందని చెప్పారు. వెంటనే సిబ్బందితో వెళ్లి 39 గోనె సంచుల్లో ప్యాకింగ్‌ చేసిన 780 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు తెలిపారు. గంజాయితోపాటు అక్కడ వున్న వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నామని, నిందితులు పరారయ్యారని చెప్పారు. ఆర్‌టీవో ద్వారా వ్యాన్‌ యజమాని వివరాలు సేకరించి, తదుపరి చర్యలు చేపడతామని, ఈ దాడుల్లో ఎస్‌ఐ బీవీజీ గిరిబాబు, సిబ్బంది పాల్గొన్నారని  సీఐ పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-19T06:21:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising