ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Visakha: సింహగిరిపై సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన స్వరూపానందేంద్ర

ABN, First Publish Date - 2022-01-14T14:22:57+05:30

నగరంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: నగరంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సింహగిరిపై శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర భోగిమంట వెలిగించి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. ఆపై సింహాద్రి అప్పన్న స్వామిని స్వామీజీ దర్శించుకున్నారు. శారదా పీఠం ఇలవేల్పు అయినటువంటి భోగి పండుగ రోజు అప్పన్న సందర్శించుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా స్వామీజీ అన్నారు. సంక్రాంతి పండుగ రైతుల పండుగన్నారు. తొలి పంట చేతికి రాగానే కుటుంబ సమేతముగా భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులు జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి అని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-14T14:22:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising