ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏయూ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థులపై వీసీ ప్రశంసలు జల్లు

ABN, First Publish Date - 2022-03-14T19:39:11+05:30

ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ) ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థులపై వీసీ ప్రసాద్ రెడ్డి ప్రశంసలు జల్లు కురిపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ) ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థులపై వీసీ ప్రసాద్ రెడ్డి ప్రశంసలు జల్లు కురిపించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఏయూలో ప్రింట్ ప్రెస్ మూసివేయడాన్ని సమర్థించారు. మూసివేత నిర్ణయం వలన 90 శాతం నిధులు ఆదా అయ్యాయని తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీలో 901 అర్హతల ఉన్న వారిలో 500ల మందికి పలు కంపెనీల్లో ప్లేస్ మెంట్‌లు దొరికాయన్నారు. పేపర్స్ రివేల్యూషన్‌లో అవకతవకలు జరగలేదని వీసీ ప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. 

Updated Date - 2022-03-14T19:39:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising