ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్విలపాలెంలో ఐద్వా కమిటీ నిరసన.. అడ్డుకున్న పోలీసులు

ABN, First Publish Date - 2022-06-20T17:37:47+05:30

అగ్నిపథ్ స్కీమ్ రద్దు చేయాలని ఐద్వా కమిటీ ఆధ్వర్యంలో మద్దిలపాలెంలో నిరసనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: అగ్నిపథ్ స్కీమ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఐద్వా కమిటీ ఆధ్వర్యంలో మద్దిలపాలెంలో నిరసనకు దిగారు. మద్దిలపాలెం సీఐటీయూ ఆఫీస్ నుండి ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీలో డీవైఎఫ్‌ఐ, సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాగా పోలీసులు ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. యువత భవిష్యత్తుతో ఆటలడొద్దంటూ... కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐటీయూ  కార్యాలయం సమీపంలోనే ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-06-20T17:37:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising