ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Visakhapatnam: పదో తరగతి ఫలితాల్లో విషాదం

ABN, First Publish Date - 2022-06-07T17:02:21+05:30

పదో తరగతి ఫలితాల్లో విషాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: పదో తరగతి ఫలితాల్లో విషాదం చోటు చేసుకుంది. పెందుర్తి మండలం అప్పన్నపాలెంకు చెందిన విద్యార్థి పదో తరగతి ఫెయిల్ అవడంతో మేఘాద్రి రిజర్వాయర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పదో తరగతిలో రెండు సబ్జెక్ట్‌లు పోయాయని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన విద్యార్థి సాయి(15) ఇంటి నుంచి వెళ్లిపోయి మేఘాద్రి రిజర్వాయర్‌లో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈరోజు డ్యాంలో బయటకు తేలిన విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. విద్యార్థి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 


Updated Date - 2022-06-07T17:02:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising