ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Visakhapatnamలో యువకుడి దారుణ హత్య

ABN, First Publish Date - 2022-05-27T16:00:32+05:30

జిల్లాలోని మర్రిపాలెం రైల్వే క్వాటర్స్‌లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: జిల్లాలోని మర్రిపాలెం రైల్వే క్వాటర్స్‌లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రెబాక సాయి తేజ(25) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కత్తులు, రాడ్లతో దాడి చేశారు. యువకుడిపై దాడి చేసిన దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు  సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. మద్యం మత్తులో ఘర్షణ పడి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

Updated Date - 2022-05-27T16:00:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising