ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-03-03T17:19:37+05:30

చలో ఆంధ్రా యూనివర్సిటీకి అఖిలపక్షం నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో... జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: చలో ఆంధ్రా యూనివర్సిటీకి అఖిలపక్షం నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో... జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల కళ్ళు కప్పి జీవీఎంసీ గాంధీ విగ్రహం వచ్చిన టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్, టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అఖిలపక్షం నేతలు, విద్యార్థి సంఘాలు నేతలు ప్రతిఘటించారు. వీసీ ప్రసాద్ రెడ్డిని రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం డౌన్.. సీఎం డౌన్ అంటూ నినాదాలు చేశారు. 

Updated Date - 2022-03-03T17:19:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising