AP: జన సాగరంగా విశాఖ సాగర తీరం
ABN, First Publish Date - 2022-03-02T14:29:55+05:30
విశాఖ సాగర తీరం జన సాగరంగా మారింది
విశాఖపట్నం: విశాఖ సాగర తీరం జన సాగరంగా మారింది. ఆర్కే బీచ్లో భక్త జనం పోటెత్తారు. శివ రాత్రి జాగరణ అనంతరం భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇసుకతో శివ లింగాలను తాయారు చేసి...ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివనామ స్మరణతో ఆర్కేబీచ్ మారుమోగుతోంది.
Updated Date - 2022-03-02T14:29:55+05:30 IST