ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో ప్రైవేటు బస్సులపై రవాణా అధికారుల దాడులు

ABN, First Publish Date - 2022-01-13T13:53:50+05:30

నగరంలోని అగనంపూడి టోల్‌గేట్ వద్ద ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: నగరంలోని అగనంపూడి టోల్‌గేట్ వద్ద ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఇప్పటి వరకు 30 బస్సులు తనిఖీలు నిర్వహించగా 13 బస్సులపై జరిమానా విధించారు. అనిల్ కుమార్, కోడి వాసు ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. డబల్ డ్రైవర్ లేకపోవటం, పరిమితికి పెంచి ప్రయాణికులు ఎక్కించుకోవటంతో జరిమాన విధించారు. శ్రీకృష్ణ, ఆరేంజ్, ఎస్‌ఆర్‌కేటీ ట్రావెల్స్ బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు. 

Updated Date - 2022-01-13T13:53:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising