ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప.గో. జిల్లాలో వైసీపీ నేతల దౌర్జన్యం

ABN, First Publish Date - 2022-03-05T20:32:48+05:30

అధికార బలంతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పెదవేగి మండలం పెదకడిమిలో వైసీపీ నేతల దౌర్జన్యానికి పాల్పడ్డారు. అక్రమ మట్టి తవ్వకాలను గనుల శాఖ ఏడీ సుబ్రహ్మణ్యం అడ్డుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: అధికార బలంతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పెదవేగి మండలం పెదకడిమిలో వైసీపీ నేతల దౌర్జన్యానికి పాల్పడ్డారు. అక్రమ మట్టి తవ్వకాలను గనుల శాఖ ఏడీ సుబ్రహ్మణ్యం అడ్డుకున్నారు. సుబ్రహ్మణ్యం దగ్గర ఉన్న పత్రాలను వైసీపీ నేతలు చించివేశారు. వైసీపీ నేతలపై పెదవేగి పీఎస్‌లో ఏడీ సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు. ముగ్గురు వైసీపీ నేతలపై ఐపీసీ 353 సెక్షన్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు మాఫీ చేయడానికి వైసీపీ పెద్దల రంగంలోకి దిగారు. అయితే కేసుపై అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం పెదవి విప్పలేదు.

Updated Date - 2022-03-05T20:32:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising