ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ హైవే పూర్తయితే.. 5 గంటల్లో విజయవాడ నుంచి బెంగళూరుకు

ABN, First Publish Date - 2022-10-01T09:55:39+05:30

బెంగళూరు నుంచి కడప మీదుగా విజయవాడకు గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణం 2025-26 నాటికి పూర్తికావొచ్చని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ


బెంగళూరు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు నుంచి కడప మీదుగా విజయవాడకు గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణం 2025-26 నాటికి పూర్తికావొచ్చని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. రూ.13,600 కోట్ల వ్యయంతో 342 కి.మీ. పొడవున నిర్మించనున్న ఈ రహదారి పూర్తయితే బెంగళూరు-విజయవాడ మధ్య ప్రయాణ సమయం 5 గంటలకు తగ్గిపోతుందని చెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2022-10-01T09:55:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising