ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayawada: పట్టాభి ఇంటికి పోలీసులు.. మీడియాను చూసి ఏం చేశారంటే..

ABN, First Publish Date - 2022-07-21T00:47:24+05:30

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి‌రామ్‌(TDP National Spokesperson Kommareddy Pattabhiram) ఇంటికి వన్‌టౌన్ పీఎస్‌‌ పోలీస్‌ అధికారులు వెళ్లారు. ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ (Vijayawada): టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి‌రామ్‌(TDP National Spokesperson Kommareddy Pattabhiram) ఇంటికి వన్‌టౌన్ పీఎస్‌‌ పోలీస్‌ అధికారులు వెళ్లారు.  41 ఏ కింద నోటీసులు ఇచ్చేందుకు యత్నించారు. అయితే మీడియా ప్రతినిధులను చూసి నోటీసులు ఇవ్వకుండానే వెనుతిరిగారు. ఈ ఘటనపై స్పందించిన పట్టాభిరామ్ వన్‌ టౌన్‌ పోలీసులు తనకు 41 ఏ కింద నోటీసులు ఇస్తున్నట్లు తెలిపారు. తాను ఇంటి వద్దే ఉన్నానని, నోటీసులు ఇవ్వొచ్చని ఆయన సూచించారు. తనపై ఇప్పటికే చాలాసార్లు భౌతికదాడులు జరిగాయని.. మీడియా ఉంటే నోటీసులు ఇవ్వడానికి ఎందుకు జంకుతున్నారని పట్టాభి ప్రశ్నించారు. 




Updated Date - 2022-07-21T00:47:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising