ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

APNews: 20లక్షలు విలువ చేసే గంజాయి ధ్వంసం

ABN, First Publish Date - 2022-07-05T19:51:47+05:30

కృష్ణా జిల్లాలో 20 లక్షలు విలువ చేసే గంజాయిని ఎస్ఈబీ అధికారులు ధ్వంసం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కృష్ణా జిల్లాలో 20 లక్షలు విలువ చేసే గంజాయిని ఎస్ఈబీ (SEB) అధికారులు  ధ్వంసం చేశారు. గత మూడు నెలలలో పట్టుకున్న గంజాయికి నిప్పంటించి కాల్చిబూడిద చేశారు. ఈస్ట్, వెస్ట్, కృష్ణా జిల్లాల పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 770 కేజీల గంజాయిని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. పలు ప్రదేశాల్లో పట్టుకున్న గంజాయిని మొత్తాన్ని గుట్టగా పోసి పోలీస్ అధికారుల సమక్షంలో నిప్పంటించారు. గన్నవరం మండలం గొలనపల్లి శివారులో కొండ ప్రాంతంలో గంజాయిని కాల్చి బూడిద చేశారు. 

Updated Date - 2022-07-05T19:51:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising