ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayawada రైల్వే కోర్టుకు ముద్రగడ, మంత్రి దాడిశెట్టి

ABN, First Publish Date - 2022-05-30T19:41:31+05:30

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, మంత్రి దాడిశెట్టిరాజా సోమవారం విజయవాడ రైల్వే కోర్టుకు హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, మంత్రి దాడిశెట్టిరాజా సోమవారం విజయవాడ రైల్వే కోర్టుకు హాజరయ్యారు. 2016 తుని ఘటన కేసులో విచారణ నిమిత్తం ముద్రగడతో సహా 42 మంది కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ రైల్వే కోర్టు జూన్ 23కు వాయిదా వేసింది. కాగా మీడియాతో మాట్లాడేందుకు ముద్రగడ నిరాకరించారు. 


Updated Date - 2022-05-30T19:41:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising