ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఇంద్రకీలాద్రిపై తొలిరోజు నిలిచిన కరెంట్...భక్తులు ఇక్కట్లు

ABN, First Publish Date - 2022-09-26T13:43:53+05:30

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. కాగా.. తొలిరోజే ఆలయంలో కరెంట్ నిలిచిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (Dussera Sharannavaratri celebrations)  మొదలయ్యాయి. కాగా.. తొలిరోజే ఆలయంలో కరెంట్ నిలిచిపోయింది. దాదాపు అరగంటకు పైగా కరెంట్ ఆగిపోవడంతో భక్తులు, అర్చకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు భవాని మాలలు వేసే ప్రాంగణం మొత్తం చీకటిమయంగా మారిపోయింది. ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణమంతా ఎక్కడికక్కడ మైకులు పనిచేయకుండా పోయాయి. మైకులు ఆగిపోవడంతో సరైన సమాచారం లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. 

Updated Date - 2022-09-26T13:43:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising