ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayawada: పెరిగిన గ్యాస్ ధరలపై మహిళా సమైక్య నిరసన

ABN, First Publish Date - 2022-07-07T17:09:40+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డూఆపూ లేకుండా పెంచుతున్న గ్యాస్ ధరలపై మహిళా సమైక్య నిరసనకు దిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డూఆపూ లేకుండా పెంచుతున్న గ్యాస్ ధరలపై మహిళా సమైక్య నిరసనకు దిగింది. గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ వినూత్నంగా కుంపటితో ధర్నా చౌక్‌లో నిరసన చేపట్టింది. ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క హామీనైనా నిలబెట్టుకున్నారా అంటూ మహిళా సమైక్య ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న సబ్సిడీ కూడా ఇంతవరకు ఇవ్వటం లేదని, గ్యాస్ సిలిండర్‌పై మరో 50 రూపాయలు ఏ రకంగా పెంచారని  మండిపడింది. ఒకప్పుడు రూ.400 ఉండే గ్యాస్ బండ ధర ఇప్పుడు రూ.1160 ఉందని.. ఇప్పుడు దానిపై మరో రూ.50 పెంచారని మహిళా సమైక్య ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Updated Date - 2022-07-07T17:09:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising