ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆమెతో సహజీవనం‌ చేస్తూనే... ఆమె కూతురిపై ఘాతుకం

ABN, First Publish Date - 2022-04-30T14:31:22+05:30

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి మానవ మృగంగా మారాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి మానవ మృగంగా మారాడు. తల్లితో సహజీవనం‌ చేస్తూనే... ఆమె కూతురిపై ఘాతుకానికి పాల్పడ్డాడు. బెదిరించి పది నెలలుగా బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. నిన్న బాలికను బంధువులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా... మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక వయసు 17 సంవత్సరాలు. విషయం తెలిసిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు కోమటి‌ సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-04-30T14:31:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising