ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడ బాధితురాలకి రూ.5లక్షలు పరిహారం ప్రకటించిన చంద్రబాబు

ABN, First Publish Date - 2022-04-22T18:29:27+05:30

విజయవాడ బాధితురాలికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ తరపున రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: విజయవాడ బాధితురాలికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ తరపున రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు. బాధితురాలికి న్యాయం జరగాలని... నిందితులకు తక్షణం శిక్ష పడాలని ఈ సందర్భంగా చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ సంఘటనలో నిర్లక్ష్యం వహించన పోలీసులపై, ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత అన్నారు.


మరోవైపు విజయవాడ ఆస్పత్రి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకునే ముందు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్టి పద్మ అక్కడకు చేరుకున్నారు. చంద్రబాబు వచ్చినా అక్కడి నుండి వాసిరెడ్డి పద్మ అక్కడి నుంచి బయటకు రాకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతకు ముందు ఆస్పత్రికి వచ్చిన వాసిరెడ్డి పద్మను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.  ఆందోళనకారులను పక్కకు లాగిన పోలీసులు.. అతి కష్టం మీద వాసిరెడ్డి పద్మను ఆసుపత్రి లోపలకి పంపించారు. ఈ క్రమంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

Updated Date - 2022-04-22T18:29:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising