ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TTD: శ్రీవారి సేవలో ఏపీ, తెలంగాణ న్యాయమూర్తులు

ABN, First Publish Date - 2022-09-05T02:46:50+05:30

తిరుమల వేంకటేశ్వరస్వామి (Venkateswara Swamy)ని ఆదివారం ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి (Venkateswara Swamy)ని ఆదివారం ఏపీ, తెలంగాణ  హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వెంకటరమణ, జస్టిస్‌ కృపాసాగర్‌, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నగేష్‌ భీమపాక, రాజస్థాన్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వినీత్‌కుమార్‌ ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. న్యాయమూర్తులకు రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.

Updated Date - 2022-09-05T02:46:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising