ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెన్నైలో వెంకయ్య ‘భోగి’ వేడుకలు

ABN, First Publish Date - 2022-01-15T09:20:04+05:30

ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారం ఉదయం చెన్నైలో కుటుంబసభ్యులతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, జనవరి 14(ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారం ఉదయం చెన్నైలో కుటుంబసభ్యులతో కలిసి భోగి మంటలు వేశారు. స్థానిక కోట్టూరుపురంలోని తన స్వగృహం ఎదుట వెంకయ్యనాయుడు, ఆయన సతీమణి ఉష భోగి వేడుకల్లో పాల్గొన్నారు. భోగి మంటలకు నమస్కరిస్తూ ఇరువురూ ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంటి వద్ద పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సంక్రాంతి వేడుకలను కూడా వెంకయ్య చెన్నైలోనే జరుపుకోనున్నారు. అనంతరం 17న విజయవాడ వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్థానిక సాలిగ్రామంలోని తన నివానగృహంలో సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. 

Updated Date - 2022-01-15T09:20:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising