ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం రెండోసారి పెట్రో వ్యాట్ తగ్గించింది: Somu Veerraju

ABN, First Publish Date - 2022-05-22T02:49:17+05:30

కేంద్రం రెండోసారి పెట్రో వ్యాట్ తగ్గించిందని బీజేపీ నేత సోము వీర్రాజు (Somu Veerraju) తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కేంద్రం రెండోసారి పెట్రో వ్యాట్ తగ్గించిందని బీజేపీ నేత సోము వీర్రాజు (Somu Veerraju) తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇది వరకు కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించినా ఏపీ సర్కార్ తగ్గించలేదని తప్పుబట్టారు. జగన్‌ ప్రభుత్వం కూడా పెట్రో ధరలు తగ్గించాలని, ఇప్పటికే అనేక రాష్ట్రాలు పెట్రోపై సుంకం తగ్గించాయని తెలిపారు. ఇంధన ధరలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. Central Excise Dutyను లీటర్ పెట్రోల్‌పై 8 రూపాయలు, లీటర్ డీజిల్‌పై 6 రూపాయలు తగ్గిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సుంకాన్ని తగ్గించడం ద్వారా వాహనదారులకు భారీ ఊరట లభించింది. లీటర్ పెట్రోల్ ధర రూ.9.50, లీటర్ డీజిల్‌పై 7 రూపాయలు తగ్గనుంది. వంట గ్యాస్ సిలిండర్‌పై 200 రూపాయల సబ్సిడీని (12 సిలిండర్ల వరకూ) ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

Updated Date - 2022-05-22T02:49:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising