ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వాసుపత్రి ఘటన జరిగింది : వాసిరెడ్డి పద్మ

ABN, First Publish Date - 2022-04-23T19:55:29+05:30

విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటాతో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ భేటీ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ : విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటాతో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ భేటీ అయ్యారు. విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ ఘటనపై చర్చించారు. అనంతరం వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ.. కేసు దర్యాప్తుపై కమిషనర్‌తో చర్చించామన్నారు. పోలీసుల నిర్లక్యం వల్లే ఘటన జరిగిందన్నారు. అందుకే సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేశామని పద్మ వెల్లడించారు. త్వరలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని సీపీ చెప్పారన్నారు. ఇకపై మిస్సింగ్ కేసులపై వేగంగా స్పందించాలని సీపీకి సూచించినట్టు వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేత బోండా ఉమలకు డైరెక్ట్‌గా తమ సిబ్బందే నోటీసులు ఇచ్చారన్నారు. విచారణకు రాకపోతే ఎలా రప్పించాలో కమిషన్‌కి తెలుసని వాసిరెడ్డి పద్మ తెలిపారు.

Updated Date - 2022-04-23T19:55:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising