ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్నబాబు వ్యవసాయ శాఖను గాలికి వదిలేశారు: ఎస్‌వీఎస్ఎన్ వర్మ

ABN, First Publish Date - 2022-03-11T18:05:09+05:30

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆ శాఖను గాలికి వదిలేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్‌వీఎస్ఎన్ వర్మ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ : వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆ శాఖను గాలికి వదిలేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్‌వీఎస్ఎన్ వర్మ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి రైతులు తామర తెగులతో తీవ్రంగా నష్టపోయారన్నారు. నకిలీ విత్తనాలతో రైతులు నష్ట పోతే విత్తనాలు అమ్మిన వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని వర్మ ప్రశ్నించారు. విత్తనాలు అమ్మినవారు వైసీపీ నేతలు కావడంతోనే వదిలేశారన్నారు. ఏలేరు ఆధునికీకరణకు టీడీపీ టైంలో శంకుస్థాపన చేశామని.. దానిని వైసీపీ అధికారంలోకి వచ్చాక నిలిపివేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. కనీసం పురుషోత్తపట్నం ఎత్తి పోతల పథకం ద్వారా కూడా నీళ్లు అందించలేకపోయారని వర్మ విమర్శించారు.

Updated Date - 2022-03-11T18:05:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising